ఈ హల్వా టేస్ట్ చేస్తే మళ్లీమళ్లీ కావాలంటారు...

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (20:21 IST)
కరోనావైరస్ దెబ్బకు స్వీట్ షాపుల్లో ఏమయినా కొనాలంటే భయం కలుగుతోంది. ఆ పదార్థాల ద్వారా వైరస్ వస్తుందేమోనన్న జంకు చాలామందిలో వుంటుంది. ఐతే పిల్లలు మాత్రం చిరుతిళ్లు కోసం ఆరాటపడుతుంటారు. కనుక ఈ క్రింది రెసిపీ ట్రై చేసి చూడండి
 
కావలసిన పదార్థాలు: 
బియ్యం పిండి: 250 గ్రాములు
పంచదార: పావు కిలో 
మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్: 150 గ్రాములు 
జీడిపప్పు: 50 గ్రాములు 
పాలు: ఒక కప్పు 
యాలకుల పొడి: ఒక టీ స్పూన్ 
రోజ్ వాటర్: రెండు టేబుల్ స్పూన్లు 
 
ఇలా చేయండి:
మందపాటి అడుగుతో కూడిన పాన్‌ను తీసుకుని అందులో పాలతో కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అందులో పంచదార చేర్చి పిండి ఉడికింతేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ నుంచి దించి పక్కన పెట్టుకోండి. విడిగా ఓ పాత్రలో అరకప్ పంచదార, అరకప్పు నీటితో చిక్కని పాకం రానివ్వాలి. ఈ పాకంలో రోజ్‌వాటర్, తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కలిపి ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో కలిపాలి. తర్వాత నేతితో వేయించిన జీడిపప్పును వేసి అలంకరించి సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments