Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు రసంలో నిమ్మరసం-తేనె కలిపి అలా చేస్తే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:41 IST)
చింతపండులో పులుపు ప్రధానంగా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు చింతపండును ఎలా ఔషధంగా వినియోగించుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 
 
చింతపండుని తగినన్ని వేడి నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి వివిధ వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్టులో కొద్దిగా ఉప్పు కలిపి కొండనాలుకపై అంటిస్తే కొండనాలుక వాపు తగ్గి దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే ఈ పేస్టులో సగం బెల్లం, పావుభాగం పసుపు పొడి కలిపి నడుముపై పట్టులా వేసి గంటసేపు ఆగి కడిగేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు కూడా తగ్గుతాయి. 
 
చింతపండు పేస్టులో తగినంత నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై నల్లటి మచ్చలు, మంగుపై పట్టులా వేసి అర్థగంట తర్వాత కడిగేస్తే బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments