Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు రసంలో నిమ్మరసం-తేనె కలిపి అలా చేస్తే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:41 IST)
చింతపండులో పులుపు ప్రధానంగా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు చింతపండును ఎలా ఔషధంగా వినియోగించుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 
 
చింతపండుని తగినన్ని వేడి నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి వివిధ వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్టులో కొద్దిగా ఉప్పు కలిపి కొండనాలుకపై అంటిస్తే కొండనాలుక వాపు తగ్గి దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే ఈ పేస్టులో సగం బెల్లం, పావుభాగం పసుపు పొడి కలిపి నడుముపై పట్టులా వేసి గంటసేపు ఆగి కడిగేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు కూడా తగ్గుతాయి. 
 
చింతపండు పేస్టులో తగినంత నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై నల్లటి మచ్చలు, మంగుపై పట్టులా వేసి అర్థగంట తర్వాత కడిగేస్తే బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments