Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ హాకీ: సెమీస్‌లో ఓడిన భారత్..

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (17:26 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత మహిళా హాకీ జట్టు సెమీస్ పోటీలో ఓడిపోయింది. బుధవారం జరిగిన ఈ పోటీలో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్రీడల్లో అసాధార‌ణ పోరాటంతో భారత మహిళా హాకీ జట్టు తొలిసారి సెమీస్ వ‌ర‌కు చేరింది. కానీ, ఫైన‌ల్ చేర‌లేక‌పోయింది. 
 
సెమీస్‌లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియ‌న్ టీమ్‌కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ త‌ర్వాత మ‌రో గోల్ సాధించ‌లేక‌పోయారు. 
 
కానీ, అర్జెంటీనా త‌ర‌పున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు.
 
ఫలితంగా సెమీఫైన‌ల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో భారత మహిళా జట్టు పోరాడి ఓడిపోయింది. దీంతో ఇక కాంస్యం కోసం కోసం బ్రిట‌న్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments