Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాథ్‌ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (22:40 IST)
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ బిలీవ్'. నాథ్‌ద్వారాలో 369 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'విశ్వ స్వరూపం' నిర్మాణం. ఈ శివుని విగ్రహం 32 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించబడింది, ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.

 
10 ఏళ్లలో 50 వేల మంది ఈ శివుని విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకతో ఉపయోగించారు. విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి.

 
250 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపవు. వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేయబడింది. విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది ఒక్కచోట చేరవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments