Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:56 IST)
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.
 
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు పలు మార్గదర్శకాలు, సూచనుల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శ్రీవారి దర్శన టిక్కెట్ చేయించుకున్న భక్తులను ముందుగానే కొండపైకి అనుమతించడం కూడా లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏసీలతో కూడిన ఈవీ బస్సులు వస్తే.. ఆ ప్రయాణ అనుభూతే వేరు.. చంద్రబాబు

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ-14 కోట్ల మంది సభ్యులున్నారు

వంతారాకు సుప్రీం క్లీన్ చిట్

ఒంగోలు పార్లమెంట్ స్థానం.. జగన్మోహన్ రెడ్డికి నో చెప్పనున్న వైవీ సుబ్బారెడ్డి?

ట్రంప్ సుంకాల మోతకు తలగొగ్గని భారత్ - పరుగెత్తుకుంటూ వస్తున్న అమెరికా ప్రతినిధి

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: టీటీడీ వేదపారాయణాదార్ల నియామకానికి బ్రేక్.. ఇదంతా కుట్ర అంటూ భూమన ఫైర్

12-09-2025 శుక్రవారం ఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Pink Diamond: తిరుమల పింక్ డైమండ్ వివాదం ఎట్టకేలకు ముగిసింది.. ఎలాగంటే?

Today Horoscope: 11-09-2025 రాశి ఫలాలు.. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం

నీటితో దీపాలు వెలిగించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

తర్వాతి కథనం
Show comments