శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (05:00 IST)
శని ప్రభావం వుంటే వ్యాపారంలో నష్టాలు రావడం, మానసికంగా ఒత్తిడి కలగడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అప్పుల బాధలు తప్పవు. అలానే తినే అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మాంసం మందుకి అలవాటు పడిపోతారు. అందుకే శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..  శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చేయాలి.
 
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. నల్ల రంగులో ఉండే కుక్కలకి ఆహారం ఇవ్వడం. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు శనివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే తప్పకుండా ఈ ప్రభావం తగ్గుతుంది. 51 వారాలు శనివారం ఉపవసించాలి. అలాంటప్పుడు మినపప్పుతో చేసిన వంటకాలనే తీసుకోవాలి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Diya
 
అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మినపప్పు చేసిన వంటకాలను దానంగా ఇవ్వవచ్చు. శనిగ్రహ శాంతి చేయించవచ్చు. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

లేటెస్ట్

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments