Webdunia - Bharat's app for daily news and videos

Install App

శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (05:00 IST)
శని ప్రభావం వుంటే వ్యాపారంలో నష్టాలు రావడం, మానసికంగా ఒత్తిడి కలగడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అప్పుల బాధలు తప్పవు. అలానే తినే అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మాంసం మందుకి అలవాటు పడిపోతారు. అందుకే శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..  శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చేయాలి.
 
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. నల్ల రంగులో ఉండే కుక్కలకి ఆహారం ఇవ్వడం. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు శనివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే తప్పకుండా ఈ ప్రభావం తగ్గుతుంది. 51 వారాలు శనివారం ఉపవసించాలి. అలాంటప్పుడు మినపప్పుతో చేసిన వంటకాలనే తీసుకోవాలి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Diya
 
అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మినపప్పు చేసిన వంటకాలను దానంగా ఇవ్వవచ్చు. శనిగ్రహ శాంతి చేయించవచ్చు. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

తర్వాతి కథనం
Show comments