Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీ నవరాత్రుల సమయంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (21:36 IST)
విజయ దశమి... దసరా పండుగను నవరాత్రులుగా జరుపుకోడం తెలిసిందే. ఈ నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారు పెద్దవుల్లిపాయ, వెల్లుల్లిని తినడం మానేస్తారు. ఆహార పదార్థాల్లో ఈ రెండు లేకుండా చూసుకుని తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక సైంటిఫిక్ కారణాలు వున్నాయి.
 
ఉల్లిపాయ, వెల్లుల్లి ప్రత్యేకమైనవి. ఇవి శరీర శక్తిని ప్రేరేపిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల నవరాత్రి ఉపవాస సమయంలో ఈ కారణంగా ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం వుంది. అందువల్ల వీటిని తీసుకోరు.
 
ఉల్లిపాయతో పాటు వెల్లుల్లిని కూడా తినరు. ఈ చిన్నుల్లి తినడం వల్ల సదరు వ్యక్తి వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోయేలా చేస్తుంది. ఇది కోరికలు గతి తప్పేలా చేస్తుంది కనుక దీన్ని కూడా ముట్టుకోరు. కేవలం భక్తిభావంతో నవరాత్రుల సమయంలో అమ్మవారిని కొలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments