Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయి..

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (14:16 IST)
ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీస మద్దతు ధరకు అందించి 12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. రైతులకు కనీస మద్దతు ధర కింద మొత్తం రూ .11,141.28 కోట్లు చెల్లించడం జరిగింది. 
 
2020-21 సీజన్ లో 6.64 లక్షల మంది రైతుల నుంచి 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించారు. వీటితో పోలిస్తే ప్రస్తుతం 58 శాతం మేర పెరిగింది. అంతేకాదు 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లోనే వరి సేకరణలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments