Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ వేళ రెచ్చిపోయిన కామాంధుడు... మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:20 IST)
లాక్‌డౌన్ వేళ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న దృష్టిలోపం ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల మహిళ బ్యాంకులో పని చేస్తోంది. ఈ మహిళ భర్త, కుటుంబ సభ్యులు తమ కుటుంబ పనుల నిమిత్తం రాజస్థాన్ వెళ్లి అక్కడ లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ఈ కారణంగా ఈ మహిళ మాత్రమే ఒంటరిగా ఇంట్లో నివసిస్తూ వచ్చింది. 
 
దీన్ని గమనించిన గుర్తుతెలియని కామాంధుడు... ఆ మహిళ నిద్రపోతుండగా ఇంటికి వచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధిత మహిళకు దృష్టిలోపం ఉందని, మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments