Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ వేళ రెచ్చిపోయిన కామాంధుడు... మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:20 IST)
లాక్‌డౌన్ వేళ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న దృష్టిలోపం ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల మహిళ బ్యాంకులో పని చేస్తోంది. ఈ మహిళ భర్త, కుటుంబ సభ్యులు తమ కుటుంబ పనుల నిమిత్తం రాజస్థాన్ వెళ్లి అక్కడ లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ఈ కారణంగా ఈ మహిళ మాత్రమే ఒంటరిగా ఇంట్లో నివసిస్తూ వచ్చింది. 
 
దీన్ని గమనించిన గుర్తుతెలియని కామాంధుడు... ఆ మహిళ నిద్రపోతుండగా ఇంటికి వచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధిత మహిళకు దృష్టిలోపం ఉందని, మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments