Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:31 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరిగిన గుట్టును రట్టు చేశారు.. పోలీసులు. చెన్నై వేలచ్చేరిలోని బేబీ నగర్‌లో ఓ మసాజ్ సెంటర్‌ నడుస్తోంది. ఇటీవల వేకువజామున ఈ మసాజ్ సెంటర్ నుంచి గుంపులు గుంపులుగా పురుషులు, మహిళలు బయటికి రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఈ సమాచారం మేరకు పోలీసులు మఫ్టీలో మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ మసాజ్ సెంటర్‌పై కన్నేశారు. ఆపై మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని.. సత్య, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వ్యభిచార రొంపిలో దిగిన ఇద్దరు భారత మహిళలను పోలీసులు విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments