Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:31 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరిగిన గుట్టును రట్టు చేశారు.. పోలీసులు. చెన్నై వేలచ్చేరిలోని బేబీ నగర్‌లో ఓ మసాజ్ సెంటర్‌ నడుస్తోంది. ఇటీవల వేకువజామున ఈ మసాజ్ సెంటర్ నుంచి గుంపులు గుంపులుగా పురుషులు, మహిళలు బయటికి రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఈ సమాచారం మేరకు పోలీసులు మఫ్టీలో మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ మసాజ్ సెంటర్‌పై కన్నేశారు. ఆపై మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని.. సత్య, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వ్యభిచార రొంపిలో దిగిన ఇద్దరు భారత మహిళలను పోలీసులు విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments