Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ కనెక్షన్ పేరుతో కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి చెరిశాడు...

Webdunia
గురువారం, 9 మే 2019 (09:32 IST)
గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ మహిళకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వంట గ్యాస్ కనెక్షన్ కోసం ఓ మహిళ స్థానికంగా ఉండే కియోస్క్‌కు వెళ్లింది. అక్కడ ఆ మహిళకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
తాను గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని ఆ మహిళకు ఆ వ్యక్తి నమ్మించాడు. ఆ తర్వాత కుచమాన్‌ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్‌, కిషోర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్‌ కుమార్‌ సన్వరియా తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం