Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ఆరో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:58 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుంది. దీంతో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతోంది. పైగా, ఈ రైళ్లు పగటిపూట నడుస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది. వందే భారత్ పేరుతో నడుస్తున్న ఈ రైళ్లు ప్రస్తుతం ఐదు రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. 
 
తాజాగా ఆరో వందే భారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడిచే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటలుగా ఉండేది. 
 
ఇపుడు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం ఐదున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్‌కు చేరుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments