Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ఆరో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:58 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుంది. దీంతో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతోంది. పైగా, ఈ రైళ్లు పగటిపూట నడుస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది. వందే భారత్ పేరుతో నడుస్తున్న ఈ రైళ్లు ప్రస్తుతం ఐదు రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. 
 
తాజాగా ఆరో వందే భారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడిచే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటలుగా ఉండేది. 
 
ఇపుడు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం ఐదున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్‌కు చేరుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments