Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోపాల్ పొలాల్లో కుప్పకూలిన విమానం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (17:38 IST)
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. ప్రైవేటు సంస్థ విమానం భోపాల్ నుంచి గునాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
 
భోపాల్ నుంచి టేకాఫ్ తీసుకోగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి బీషన్ఖేరి ప్రాంతంలోని పొలంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో, పైలట్ కెప్టెన్ అశ్విని శర్మతో సహా ముగ్గురు వ్యక్తులు విమానంలో ఉన్నారు. వారిని చికిత్స కోసం హమీడియా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విమానం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సర్వే పనులు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments