Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోపాల్ పొలాల్లో కుప్పకూలిన విమానం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (17:38 IST)
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. ప్రైవేటు సంస్థ విమానం భోపాల్ నుంచి గునాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
 
భోపాల్ నుంచి టేకాఫ్ తీసుకోగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి బీషన్ఖేరి ప్రాంతంలోని పొలంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో, పైలట్ కెప్టెన్ అశ్విని శర్మతో సహా ముగ్గురు వ్యక్తులు విమానంలో ఉన్నారు. వారిని చికిత్స కోసం హమీడియా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విమానం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సర్వే పనులు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments