Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 18 మందికి కరోనా, అంతా ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (16:53 IST)
కరోనావైరస్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వుంటుండంతో వైరస్ దాని పని అది చేసేస్తోంది. విపరీతంగా వ్యాపిస్తోంది. తాజాగా కడప జిల్లాలో 18 మంది ఉద్యోగులకు కరోనావైరస్ సోకడం కలకలం సృష్టిస్తోంది.
 
కడప జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనబడటంతో వారికి టెస్ట్ చేశారు. ఆ పరీక్షలలో నలుగురికీ కరోనా అని నిర్థారణ కావడంతో మిగిలిన 60 మందిని పరీక్షించారు. వారిలో 18 మందికి కరోనా వున్నట్లు తేలింది.
 
దీనితో వారందర్నీ హోంక్వారైటైన్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్టులో వున్నవారిని కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments