Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విస్తరిస్తోన్న లంపీ వైరస్.. 67 పశువులు మృతి

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:26 IST)
లంపీ వైరస్ దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటివరకే పలు రాష్ట్రాల్లో 67వేల పశువులు చనిపోయాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది. సుమారు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
 
లంపీ స్కిన్ డిసీజ్‌కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా రాష్ట్రాల్లో ‘గోట్ పాక్స్’ వ్యాక్సిన్ ను పశువులకు ఇస్తున్నారని కేంద్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ సెక్రెటరీ జతింద్రనాథ్ తెలిపారు.  
 
ఈ వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు వివరించారు. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్‌లలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని జతింద్రనాథ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments