Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు : బీజేపీ చిత్తు చిత్తు

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:13 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చావుదెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. 
 
ఇపుడు కోల్‌కతా నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మరోమారు చావుదెబ్బ తగిలింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. 
 
ఈ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు టీఎంసీ ఏకంగా 69 చోట్ల ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం ఇసుమంతైనా కనిపించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments