Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య కొట్లాట.. అడ్డుపడినందుకు బంధువు బలి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:03 IST)
భార్యాభర్తల మధ్య కొట్లాటకు వారి బంధువు బలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌ చోలపల్లానికి చెందిన సుబ్రమణి.. లారీ డ్రైవర్‌. అతని భార్య జీవిత. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో జీవిత తన పుట్టింటికి వెళ్లింది. అయితే ఆమె భర్త అత్తారింటికి వెళ్లి తన భార్యను కాపురానికి రావాలని కోరాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 
 
ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్‌ లారీ తీసుకొచ్చిన తన మామను గుద్దడానికి యత్నించాడు. అక్కడి వారు అది గమనించి ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడైన జీవా (26)పై లారీ ఎక్కింది. దాంతో జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. స్థానికులు సుబ్రమణికి దేహశుద్ధి చేయగా అతను కూడా అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments