Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ ఓ బ్రోకర్... సంస్కార హీనురాలు : గాయత్రీ రఘురాం

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (11:35 IST)
సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూపై బీజేపీ నేత, నటి, నృత్య దర్శకురాలు అయిన గాయత్రీ రఘురాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖుష్బూను ఓ బ్రోకర్‌గా గాయత్రీ రఘురాం అభివర్ణించారు. 
 
అసలు వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి గల కారణాలను పరిశీలిస్తే, గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం అంతా హిందీలో కొనసాగింది. 
 
దీనిపై కాంగ్రెస్ మహిళా నేతగా ఉన్న సినీ నటు ఖుష్బూ మాట్లాడుతూ, ప్రాచీన భాషగా ఉన్న తమిళంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. 
 
దీనిపై గాయత్రీ రఘురాం తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఆమె సంస్కార హీనురాలనీ, పైపెచ్చు ఓ బ్రోకర్ అంటూ ఘాటైన పదజాలంతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments