Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ ఓ బ్రోకర్... సంస్కార హీనురాలు : గాయత్రీ రఘురాం

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (11:35 IST)
సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూపై బీజేపీ నేత, నటి, నృత్య దర్శకురాలు అయిన గాయత్రీ రఘురాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖుష్బూను ఓ బ్రోకర్‌గా గాయత్రీ రఘురాం అభివర్ణించారు. 
 
అసలు వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి గల కారణాలను పరిశీలిస్తే, గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం అంతా హిందీలో కొనసాగింది. 
 
దీనిపై కాంగ్రెస్ మహిళా నేతగా ఉన్న సినీ నటు ఖుష్బూ మాట్లాడుతూ, ప్రాచీన భాషగా ఉన్న తమిళంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. 
 
దీనిపై గాయత్రీ రఘురాం తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఆమె సంస్కార హీనురాలనీ, పైపెచ్చు ఓ బ్రోకర్ అంటూ ఘాటైన పదజాలంతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments