Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధ విద్యార్థినిపై 4 నెలలుగా..గుజరాత్‌లో దారుణం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:28 IST)
గుజరాత్‌లోని అంబాజీ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాటన్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన అంధ విద్యార్థిని అంబాజీ ప్రాంతంలో ఓ ప్రేవేటు స్కూల్‌లో సంగీతం నేర్చుకుంటుంది.

అయితే దీపావళి ఇంటికి వచ్చిన విద్యార్థిని తిరగి స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో దారుణం బయటపెట్టింది.

అదే స్కూల్ పని చేస్తున్న జయంతీ ఠాకూర్(30), చమన్ ఠాకూర్(62) అనే ఇద్దరు అంధ టీచర్లు గత నాలుగు నెలలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా టీచర్లు ఇద్దరూ పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments