Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధ విద్యార్థినిపై 4 నెలలుగా..గుజరాత్‌లో దారుణం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:28 IST)
గుజరాత్‌లోని అంబాజీ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాటన్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన అంధ విద్యార్థిని అంబాజీ ప్రాంతంలో ఓ ప్రేవేటు స్కూల్‌లో సంగీతం నేర్చుకుంటుంది.

అయితే దీపావళి ఇంటికి వచ్చిన విద్యార్థిని తిరగి స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో దారుణం బయటపెట్టింది.

అదే స్కూల్ పని చేస్తున్న జయంతీ ఠాకూర్(30), చమన్ ఠాకూర్(62) అనే ఇద్దరు అంధ టీచర్లు గత నాలుగు నెలలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా టీచర్లు ఇద్దరూ పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments