Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం తగ్గుముఖం: నాసా

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:25 IST)
20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తర భారతదేశంలో వాయి కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయులు ఒక్క సారిగా పడిపోయాయంది. ఈ విషయాన్ని తమ ఉపగ్రహాలు గుర్తించాయంది.

లాక్ డౌన్ తో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని యూనివర్శిటీస్ స్పేస్ రీసర్చ్ అసోసియేషన్ సైంటిస్ట్ పవన్ గుప్తా చెప్పారు. లాక్ డౌన్ ప్రారంభంలో వాయు కాలుష్యంలో తేడాను గుర్తించడం కష్టమైందన్నారు.
 
లాక్ డౌన్ మొదటి వారంలో కాలుష్యం తగ్గడాన్ని గుర్తించామని… అది వర్షం, లాక్ డౌన్ రెండింటి కలయికతో జరిగిందని చెప్పారు. మార్చి 27న ఉత్తరాదిలో భారీ వర్షం కురిసింది.

దీంతో, గాల్లోని ఇతర కణాలు తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాహనాల ప్రయాణాలు ఆగిపోవడంతో కాలుష్యం భారీగా తగ్గిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments