Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్‌లో డ్రోన్లు, మానవరహిత వాహనాలపై నిషేధం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:12 IST)
జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు.

జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు.

వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మహమ్మద్‌ అయిజ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు కలిగి ఉన్నవారు స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.జమ్ముకాశ్మీర్‌లో ఇలాంటి నిషేధం విధించిన రెండో జిల్లాగా శ్రీనగర్‌ నిలిచింది. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ఇలాంటి నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments