Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్‌లో డ్రోన్లు, మానవరహిత వాహనాలపై నిషేధం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:12 IST)
జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు.

జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు.

వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మహమ్మద్‌ అయిజ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు కలిగి ఉన్నవారు స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.జమ్ముకాశ్మీర్‌లో ఇలాంటి నిషేధం విధించిన రెండో జిల్లాగా శ్రీనగర్‌ నిలిచింది. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ఇలాంటి నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments