Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాదులు హతం

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:10 IST)
పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు హతం చేశారు. తద్వారా పాక్షింగానైనా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల కాశ్మీర్‌ రహదారిలో పుల్వామాలో 42 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. ఫింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఇద్దరినీ మట్టుబెట్టింది. 
 
వీరిలో ఒకరు జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీ కాగా, మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందడం శోచనీయం. జవాన్లపై దాడి తర్వాత ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉండటాన్ని సైనికులు గమనించారు. అదను చూసి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments