Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ బోర్డు సభ్యులుగా వేనాటి... సుగవాసి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు సభ్యులుగా వేనాటి రామచంద్ర రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి తితిదే బోర్డు సభ్యులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 
 
అలాగే, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా బోర్డు సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో వీరిద్దరి సభ్యత్వాలను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అదేసమయంలో ఈ ఇద్దరి పోస్టుల స్థానంలో కొత్తవారిని నియమించింది. 
 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రా రెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబులను నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గావున్న వేనాటి రామచంద్రా రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంపై సూళ్లూరుపేట టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments