Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి చివరి కోరిక కోసం మరో 14 రోజులు, ఆ నలుగుర్నీ త్వరగా ఉరి తీయండి

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:31 IST)
నిర్భయ దోషులకు విధించిన ఉరి శిక్ష అమలు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగుతోంది. దోషులు ఒకరి తర్వాత ఒకరు కోర్టులకు వెళ్తూ, రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ సాగదీస్తున్నారు. ఫిబ్రవరి 1 తెల్లవారు జామున వాళ్లను ఉరి తీస్తారని అంతా అనుకుంటున్న సమయంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 
 
దీనితో శనివారం ఉరితో గాలిలో కలిసిపోవాల్సిన ఆ నలుగురి ప్రాణాలు జైలు గోడల మధ్య అలాగే వున్నాయి. వినయ్ శర్మ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు కానీ జైలు నిబంధనల ప్రకారం ఏ దోషి అయినా ఇలా దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే అతడికి చివరి కోరికను తీర్చుకునేందుకు 14 రోజుల గడవు ఇస్తారట. 
 
అందువల్ల ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి కుదర్లేదు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టులో నిర్భయ నిందితులను త్వరగా ఉరి తీయాలంటూ పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. మరి వారి అభ్యర్థన మేరకు నిర్భయ నిందితులను 14 రోజుల లోపుగానే ఉరి తీస్తారా లేదంటే అప్పటి దాకా ఆగుతారా చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments