Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క కాకి అతని బిజినెస్.. లక్షలు కూడబెడుతున్న యువకుడు...

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:18 IST)
ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటకకు చెందిన ఒక యువకుడు కాకిని పెంచుతున్నాడు. ఆ కాకి ద్వారా రోజుకు 500 రూపాయల నుంచి 2 వేల వరకు సంపాదిస్తున్నాడు. కాకి కావాలంటూ ఎవరైనా సంప్రదిస్తే వారి వద్దకు వెళ్ళి పిండాలను తినిపించడమే అతడి పని.

హిందూ సాంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నారని తెలిసిందే. 
 
ఈ చిన్న ఆలోచన ఎంతో సంపాదనను అందివ్వవచ్చు. ఆలోచనను అమల్లోకి తేవడానికి చేయాల్సిన పని. అదే పని చేస్తున్నాడు ఓ కర్ణాటక యువకుడు. అంతే... అప్పటి నుంచి ఆయన సంపాదన పెరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే.
 
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే ప్రశాంత్ పూజారికి కొత్త ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచి ప్రశాంత్‌కు బాగా కలిసొచ్చింది. రెండు చేతులా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments