ఆ ఒక్క కాకి అతని బిజినెస్.. లక్షలు కూడబెడుతున్న యువకుడు...

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:18 IST)
ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటకకు చెందిన ఒక యువకుడు కాకిని పెంచుతున్నాడు. ఆ కాకి ద్వారా రోజుకు 500 రూపాయల నుంచి 2 వేల వరకు సంపాదిస్తున్నాడు. కాకి కావాలంటూ ఎవరైనా సంప్రదిస్తే వారి వద్దకు వెళ్ళి పిండాలను తినిపించడమే అతడి పని.

హిందూ సాంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నారని తెలిసిందే. 
 
ఈ చిన్న ఆలోచన ఎంతో సంపాదనను అందివ్వవచ్చు. ఆలోచనను అమల్లోకి తేవడానికి చేయాల్సిన పని. అదే పని చేస్తున్నాడు ఓ కర్ణాటక యువకుడు. అంతే... అప్పటి నుంచి ఆయన సంపాదన పెరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే.
 
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే ప్రశాంత్ పూజారికి కొత్త ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచి ప్రశాంత్‌కు బాగా కలిసొచ్చింది. రెండు చేతులా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments