Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుదొడ్డి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృత్యువాత

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (16:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి గోడ కూలిపోవడంతో ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. నాసిరకమైన మెటీరియల్స్‌తో ఈ గోడను నిర్మించడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంఖీపుర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో ఓ మరుగిుదొడ్డిని నిర్మించారు. 
 
గత 2016లో నిర్మించగా, ఇందుకోసం నాసికరకం నిర్మాణ సామాగ్రిని వినియోగించారు. పైగా, ఇది నిర్మాణం పూర్తయినప్పటి నిరుపయోగంగానే వుంది. ఈ క్రమంలో శనివారం ఐదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి టాయిలెట్ వద్ద ఆడుకుంటున్నాడు. ఆసమయంలో మరుగుదొడ్డి గోడ, సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు పక్కనే ఆడుకుంటున్న వారిపై పడగా, అందులో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments