Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం.. చివరికి మోసం.. ఎక్కడ?

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (19:06 IST)
యూపీలోని బల్లియాలో 22 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ అత్యాచారానికి తర్వాత పెళ్లికి నో చెప్పడంతో అతని చేతిలో మోసపోయానని బాధితురాలు వాపోయింది. పెళ్లికి నిరాకరించడంపై ఆరా తీయడానికి బాధితురాలి తండ్రి వెళ్లగా, అతని తల్లిదండ్రులు, మరో బంధువు అతడిని దుర్భాషలాడి చంపేస్తామని బెదిరించారు.
 
దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం, నిందితుడు రజనీష్ యాదవ్ ఇటీవల తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని, 2021 నుండి తనపై పదేపదే అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధరమ్ వీర్ సింగ్ తెలిపారు.
 
రజనీష్ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 కింద రజనీష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అతని కుటుంబంలోని ముగ్గురు సభ్యులపై సెక్షన్ 504 కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments