Instagramలో కొత్త అప్‌డేట్.. ఫేక్ అని తెలిస్తే రిపోర్ట్ చేయొచ్చట..

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (19:39 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసే అంశాలు ఫేక్ అయితే ధారాళంగా రిపోర్ట్ చేసే ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో జతచేయడం జరిగింది.


సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌ను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. 
 
ఇందులో తమ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. అందాలను ఆరబోసే హీరోయిన్లకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలెబ్రిటీలకు ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొత్త అప్‌డేట్స్‌ను, ఫీచర్స్‌ను జతచేస్తోంది. 
 
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తున్నాయని ఆరోపణలను అరికట్టే దిశగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిపోర్ట్ అనే ఫీచర్‌ను అమలులోకి తెచ్చింది. ఇన్‌స్టాలో ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయితే ఇకపై ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయవచ్చు.

54 ఫాక్ట్ చెకింగ్ పార్ట్‌నర్లతో కలిసి 42 భాషల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా అమెరికాలోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఈ ఆప్షన్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments