ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్ 8K టీవీ శాంసంగ్ వచ్చేస్తోంది..

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (18:28 IST)
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చర్ సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే తొలి ఫ్రేమ్‌లెస్ 8K టీవీని లాంచ్ చేయనుంది. ఈ టీవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని చిత్రాలు నెట్‌లో లీకైయ్యాయి. శాంసంగ్ సంస్థ ఈ టీవీ కోసం 8K సర్టిఫికేషన్‌ను కూడా పొందనుంది. ఈ టీవీలో పలు ఆకర్షణీయమైన మరియు అద్భుతమైన ఫీచర్‌లను పొందుపరచనున్నట్లు తెలిపింది. 
 
ఈ టీవీలో 7680 x 4320 పిక్సల్స్‌ 8K స్క్రీన్‌ రిజల్యూషన్‌, హెచ్‌డిఎంఐ 2.1 ఇమేజ్‌ ట్రాన్స్‌మిషన్‌, వన్‌ కనెక్ట్‌ ఫంక్షన్‌ వంటి ఫీచర్లను శాంసంగ్‌ సంస్థ అందిస్తుందని తెలిసింది. అయితే త్వరలో జరగనున్న కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో శాంసంగ్‌ ఈ టీవీని ప్రదర్శించనుందని తెలిసింది. టీవీ మార్కెట్‌లో మిగిలిన సంస్థల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటూ శాంసంగ్ సంస్థ సరికొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments