Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో వచ్చేస్తోంది.. ధర రూ.15వేల నుంచి రూ.20వేల లోపు?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:12 IST)
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫోన్‌లో డుయెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 19:9 ఇంచ్‌ల డిస్ ‌ప్లే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పీ2ఐ వాటర్ రిపెలెంట్ నానో టెక్నాలజీ, 6జీబీల సామర్థ్యం కలిగిన రామ్,64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి వుంటుంది. అంతేగాకుండా.. ఎంఐయూఐ 10 అవుట్ ఆఫ్ బాక్స్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 
 
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో అనే ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐడాట్‌కామ్‌లో అందుబాటులో వుంటుందని రెడ్‌మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియోమీ వెబ్‌సైట్‌లో చూడొచ్చునని సంస్థ వెల్లడించింది. 
 
ఇకపోతే.. జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోను తొలుత సెప్టెంబరులో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించారు. ఆ ఫోన్‌ 4జీబీ రామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగివున్నది. దీని ధర రూ.6,990 నుంచి రూ.15,300లుగా వున్నది. ప్రస్తుతం భారత్‌లో విడుదలయ్యే జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోకూడా రూ.15వేల నుంచి రూ.20వేల లోపు వుండవచ్చునని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments