Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో వచ్చేస్తోంది.. ధర రూ.15వేల నుంచి రూ.20వేల లోపు?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:12 IST)
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫోన్‌లో డుయెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 19:9 ఇంచ్‌ల డిస్ ‌ప్లే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పీ2ఐ వాటర్ రిపెలెంట్ నానో టెక్నాలజీ, 6జీబీల సామర్థ్యం కలిగిన రామ్,64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి వుంటుంది. అంతేగాకుండా.. ఎంఐయూఐ 10 అవుట్ ఆఫ్ బాక్స్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 
 
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో అనే ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐడాట్‌కామ్‌లో అందుబాటులో వుంటుందని రెడ్‌మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియోమీ వెబ్‌సైట్‌లో చూడొచ్చునని సంస్థ వెల్లడించింది. 
 
ఇకపోతే.. జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోను తొలుత సెప్టెంబరులో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించారు. ఆ ఫోన్‌ 4జీబీ రామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగివున్నది. దీని ధర రూ.6,990 నుంచి రూ.15,300లుగా వున్నది. ప్రస్తుతం భారత్‌లో విడుదలయ్యే జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోకూడా రూ.15వేల నుంచి రూ.20వేల లోపు వుండవచ్చునని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments