Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను గుండెలపై కట్టుకుని సరస్సులో దూకిన తల్లి

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (09:39 IST)
ఆ మహిళకు అనుమానపు భయం వేధించింది. పరీక్షల్లో తప్పుతానన్న భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తనతో పాటు.. అభంశుభం తెలియని కన్నబిడ్డను కూడా చంపేసింది. మహారాష్ట్రలోని  చంద్రాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
చంద్రాపూర్‌కు చెందిన రూపాలి గజ్జెవార్ అనే మహిళ గత యేడాది బీకాం ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి ఫెయిలైంది. దీంతో ఈనెల 19వ తేదీన పరీక్షకు మళ్లీ హాజరైంది. ఈసారి కూడా పరీక్ష సరిగా రాయలేదు. దీంతో మళ్లీ పరీక్ష తప్పుతానన్న అనుమానం ఆమెను వెంటాడింది. 
 
దీంతో పరీక్షా కేంద్రం నుంచి నేరుగా ఇంటికివెళ్లి అక్కడ నుంచి తన ఐదేళ్ళ కుమారుడుని తీసుకుని స్థానికంగా ఉండే సరస్సు వద్దకు వెళ్లింది. అక్కడ తన గుండెలపై బిడ్డను కట్టుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments