Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం.. ఓ మహిళ నేలపాలు చేసింది..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:56 IST)
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. ప్రభుత్వాలకు అధిక ఆదాయం ఇచ్చేది కూడా మద్యమే. ఇలాంటి మద్యాన్ని ఓ మహిళ నేలపాలు చేసింది. అదీ వందో వెయ్యి రూపాయల మద్యమో కాదు... రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం. 500 బాటిళ్ల విలువైన మద్యాన్ని ఓ మహిళ పగలగొట్టింది. ఈ సంఘటన యూకేలోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. హెర్డ్ ఫోర్డ్ షైర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ వస్తువులు కొనుగోలు చేయకుండా, ర్యాక్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టడం మొదలుపెట్టింది. 500 బాటిళ్లను పగలగొట్టింది. వాటి విలువ 1,30,000 డాలర్లు ఉంటాయట. 
 
మద్యం బాటిళ్లు పగలగొడుతుంటే, సూపర్ మార్కెట్ యాజమాన్యం అడ్డుకోలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే, ఆ మహిళ మద్యం బాటిళ్లను ఎందుకు పగలగొట్టిందనే విషయాన్ని సూపర్ మార్కెట్ అధికారులు వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments