Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:48 IST)
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డ్రెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 15వ తేదీన క్రైస్ట్ చర్చి నగరంలో రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులతో పాటు.. మొత్తం 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి ఘటనతో ఆమె తీవ్రంగా కలత చెందారు. 
 
పైగా, దేశంలో ఇలాంటి ఘటనలు మరోమారు జరుగకుండా గన్ చట్టాల్లో మార్పులు చేశారు. మిలటరీ స్టైల్ సెమీ ఆటోమెటిక్ గన్స్, అన్ని రకాల అసాల్ట్  రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలను బహిరంగ మార్కెట్‌లో నిషేధం విధించారు. హై కెపాసిటీ రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు.
 
సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు ఉగ్రదాడిలో నిందితుడు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని అధికారిక ప్రకటన జారీచేశారు. తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్‌ విధించినట్టు జసిండా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments