భారత్ దాడి చేసింది నిజమే : మసూద్ అజర్ తమ్ముడు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (17:42 IST)
తమ శిక్షణా కేంద్రంపై భారత వైమానిక దళం దాడి చేసిన మాట నిజమేనని జైషే మొహ్మద్ చీఫ్ మసూజ్ అజర్ తమ్ముడు మౌలానా అమ్మార్ వెల్లడించారు. బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రంపై ఐఏఎఫ్ దాడి చేసిందని అతడు అంగీకరించాడు. 
 
ఈ దాడి గురించి మౌలానా వివరిస్తున్న ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియన్ ఫైటర్ జెట్స్ సరిహద్దు దాటి ఓ ఇస్లామిక్ దేశంలోకి వచ్చి ఇక్కడి ముస్లింల సెంటర్‌పై దాడి చేసిందని మౌలానా అందులో చెప్పడం వినిపిస్తుంది. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏ ఏజెన్సీపైగానీ, ఏ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌పై కానీ బాంబులు వేయలేదు. 
 
కాశ్మీర్‌లో ముస్లింలకు సాయం చేసే జిహాద్‌ను నేర్చుకుంటున్న విద్యార్థుల సెంటర్‌పై ఈ దాడి జరిగింది అని మౌలానా స్పష్టం చేశాడు. ఈ చర్యతో శత్రువు మనపై యుద్ధం ప్రకటించాడు, మన కేంద్రంపై దాడి చేసి ఇక తమపై జిహాద్ మొదలుపెట్టవచ్చని ఇండియా స్పష్టం చేసిందని మౌలానా చెప్పడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments