Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో ప‌డ‌వ ప్ర‌మ‌దం... 57 మంది జ‌ల‌స‌మాధి!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (11:02 IST)
లిబియాలో వలసదారులతో వెళుతున్న పడవ సముద్రంలో మునిగిపోవ‌డంపై ఆ దేశంలో తీవ్ర విచారం వ్య‌క్తం అవుతోంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 57 మంది వ‌ల‌స‌దారులు జలసమాధి అయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్టు అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

మృతుల్లో 20 మందికి పైగా మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరందరూ మధ్యధ‌రా సముద్రం మీదుగా, మరింత మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో నిలిచిపోయింది. ఆ తర్వాత స‌ముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అల‌లు ఉప్పొంగ‌డంతో ఒక్కసారిగా మునిగిపోయింది.

ఈ ప్ర‌మాదంపై లిబియ‌న్ కోస్ట్ గార్డులు, యూరోపియ‌న్ అధారిటీపై మాన‌వ‌తావాదులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకేసారి వంద మంది జ‌ల‌స‌మాధికి కార‌ణ‌మ‌య్యార‌ని, స‌ముద్ర‌యానంపై క‌నీస జాగ్ర‌త్త‌లు లేవ‌ని విమ‌ర్శిస్తున్నారు. పొట్ట‌కూటి కోసం వ‌ల‌స పోతున్న కార్మిక కుటుంబాల‌ను న‌ట్టేట ముంచార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో 30 మంది వ‌ర‌కు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. లిబియ‌న్ క్యాపిట‌ల్ ట్రిపోలీకి వారు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాలమేగా కరిగింది ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments