Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోంటానాలో పట్టాలు తప్పిన రైలు - ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:10 IST)
అమెరికా దేశంలోని మోంటానాలో పెను ప్రమాదం తప్పింది. మోంటానాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  
 
ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సియాటెల్‌ నుంచి చికాగో బయలుదేరగా, జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments