ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన... టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత..?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (12:56 IST)
plane
దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడింది. ప్రయాణీకులు రంధ్రం వున్నట్లు గమనించారు.
 
టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని.. దీనిపై సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
 
ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు. దీంతో ఈ విమానం కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని వుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments