Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పేలుడు.. 39 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (19:50 IST)
పాకిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ఫక్తుంఖ్వాలో జరిగిన ఓ బాంబు పేలుడులో 39 మంది మృత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. జమైతా ఇ ఇస్లామ్ ఎఫ్ పార్టీకి చెందిన సుమారుగా 400 మంది కార్యకర్తలు రాజకీయ సమావేశం కోసం ఒకచోట చేరివుండగా, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ఇందులో 39 మంది చనిపోయారు. 
 
దీనిపై ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి రియాజ్ అన్వర్ స్పందిస్తూ, ఆస్పత్రిలో 39 మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే, ప్రావిన్షియల్ గవర్నర్ హాజీ గులాం అలీ కూడా మృతుల సంఖ్యను నిర్ధారించారు. కాగా బాంబు పేలుడు ప్రదేశంలో స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ బృందాలు, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments