Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి...(video)

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:52 IST)
సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుండి బయటపడాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసి త్రాగితే ఫలితం ఉంటుంది.
 
కొన్ని సందర్భాలలో కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి అందులో యాలకుల పొడిని కూడా కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో త్రాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
 
తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్క చూర్ణాన్ని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
 
తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి చర్మానికి రాసుకున్నా లేదా సేవించినా దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా నుండి ఉపశమనం పొందవచ్చు.
 
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments