Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:52 IST)
నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలట.

బుద్ధిమాద్యం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ద్రాక్షలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో మెండుగా పనిచేస్తాయి. 
 
అలాగే నిరాశ, నిస్పృహలకు గురయ్యే వారు ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్స్‌లో ఉపయోగించాలి. చిరాకు పడేవాళ్లు.. నిత్యం పని ఒత్తడితో సతమతమయ్యేవాళ్లు ద్రాక్షలను తప్పకుండా తీసుకోవాల్సిందే. పండ్ల రసంగా, లేదంటే ద్రాక్షలను అలాగే తీసుకున్నా ఫలితం పొందవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా ద్రాక్ష పండ్ల రసాన్ని సేవించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments