Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడుతుందనీ కుమార్తెను చంపేసిన తండ్రి

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (13:26 IST)
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో ఓ దారుణం జరిగింది. కుమార్తె పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం ప్రాంతానికి చెందిన యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి రాత్రిపగలు అనే తేడా లేకుండా పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని తండ్రి మహ్మద్ తౌఫీ పలుమార్లు సూచించాడు. 
 
కానీ, ఆ యువతి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఆదివారం ఆ యువతిని కొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments