Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంటీ నా బండెక్కండని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై ఇంజినీరింగ్ విద్యార్థి...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:46 IST)
సింగరాయకొండ జరుగుమల్లి మండలంలోని చిన్నకుంట శివారులో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వివాహిత కృష్ణవేణి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం కనమళ్ల గ్రామానికి వచ్చారు. శుభకార్యం అనంతరం ఆమె తిరుగుప్రయాణమయ్యారు.

 
ఇంతలో ఆమె దూరపు బంధువైన 23 ఏళ్ల సూర్యతేజ ఆమెను పలుకరించాడు. ఆంటీ మిమ్మల్ని ఊరిలో నేను దిగబెడతానంటూ తన ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. చిన్నకుంట వద్దకు రాగానే పొలాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.


ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం