ఆంటీ నా బండెక్కండని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై ఇంజినీరింగ్ విద్యార్థి...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:46 IST)
సింగరాయకొండ జరుగుమల్లి మండలంలోని చిన్నకుంట శివారులో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వివాహిత కృష్ణవేణి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం కనమళ్ల గ్రామానికి వచ్చారు. శుభకార్యం అనంతరం ఆమె తిరుగుప్రయాణమయ్యారు.

 
ఇంతలో ఆమె దూరపు బంధువైన 23 ఏళ్ల సూర్యతేజ ఆమెను పలుకరించాడు. ఆంటీ మిమ్మల్ని ఊరిలో నేను దిగబెడతానంటూ తన ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. చిన్నకుంట వద్దకు రాగానే పొలాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.


ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం