Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు మద్దతు ప్రకటించిన తాలిబన్ తీవ్రవాదులు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:52 IST)
తాలిబన్ల చెరలోకి ఆప్ఘనిస్థాన్ దేశం వెళ్లిపోయింది. దీంతో ఆ దేశ క్రికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు ఆ దేశ క్రికెట్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 
 
తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
"మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి" అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. త్వరలో యూఏఈ వేదికగా  జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆప్ఘన్ జట్టుకు లైన్‌ క్లియర్‌ అయినట్టేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

తర్వాతి కథనం
Show comments