ఆప్ఘనిస్థాన్ క్రికెట్‌కు మద్దతు ప్రకటించిన తాలిబన్ తీవ్రవాదులు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:52 IST)
తాలిబన్ల చెరలోకి ఆప్ఘనిస్థాన్ దేశం వెళ్లిపోయింది. దీంతో ఆ దేశ క్రికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు ఆ దేశ క్రికెట్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 
 
తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
"మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి" అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. త్వరలో యూఏఈ వేదికగా  జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆప్ఘన్ జట్టుకు లైన్‌ క్లియర్‌ అయినట్టేనని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments