Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు..

Virat Kohli
Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (16:18 IST)
Virat Kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కోహ్లి వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తన విజయాల కిరీటంలో మరో మైలురాయిని చేర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ టెస్టు. 
 
ఈ మైలురాయిని సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో మైదానంలో ఉన్న కోహ్లి.. తన ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగెడుతూ పరుగులు జోడిస్తున్నాడు. 
 
రెండు పరుగులకే డైవ్ చేయగా వెస్టిండీస్ వికెట్ కీపర్ కోహ్లీని ప్రశంసించాడు. "నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు.. అది కూడా 2012 నుంచి" అంటూ కోహ్లి నవ్వుతూ అతని ప్రశంసలు అందుకున్నాడు.
 
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments