Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (16:18 IST)
Virat Kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కోహ్లి వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తన విజయాల కిరీటంలో మరో మైలురాయిని చేర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ టెస్టు. 
 
ఈ మైలురాయిని సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో మైదానంలో ఉన్న కోహ్లి.. తన ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగెడుతూ పరుగులు జోడిస్తున్నాడు. 
 
రెండు పరుగులకే డైవ్ చేయగా వెస్టిండీస్ వికెట్ కీపర్ కోహ్లీని ప్రశంసించాడు. "నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు.. అది కూడా 2012 నుంచి" అంటూ కోహ్లి నవ్వుతూ అతని ప్రశంసలు అందుకున్నాడు.
 
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments