Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ధ్రువ్ జురెల్ ఎవరు..?

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (21:39 IST)
Dhruv Jurel
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి 5 మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం గాయం నుంచి కోలుకోని కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు. అయితే ఈ జట్టులో ఒక ఆటగాడి ఎంపిక మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి పేరే ధ్రువ్ జురెల్. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ప్లేయర్.. మూడో ప్రాధాన్య వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ ధ్రువ్ జురెల్ ఎవరని జనం సెర్చ్ చేయడం ప్రారంభించారు. టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటని చాలామంది వెతుకుతున్నారు. 
 
అయితే ధ్రువ్ జరెల్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేయగలడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ తరపున ధ్రువ్ తొలిసారి మ్యాచ్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments