ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు... వినయ్ కుమార్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:38 IST)
ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్త చర్యలు చేపట్టాయి. కోవిడ్‌లో కొత్త రకం అయిన ఒమిక్రాన్‌కు సంబంధించి పలు అనుమానాలున్నాయి. తాజాగా ఒమిక్రాన్ అయినా మరొకటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు వుంటుందని.. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందకూరి స్పష్టం చేశారు. 
 
పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ముప్పు పొంచి వుందన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువని వినయ్ కుమార్ చెప్పుకొచ్చారు.  
 
దేశంలో చాలామంది రెండో డోసు వేయించుకోవాల్సి వుంది. ఇక తొలి ప్రాధాన్యం కరోనా వ్యాక్సిన్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని.. మిగిలిన దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు అంటూ వినయ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments