Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోయిందా? కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (20:13 IST)
మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోయిందా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. మొదటి, రెండు దశలు దాటిపోయి.. మూడో దశకు చేరుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ కారణంగా ఆ రాష్ట్రంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం కూడా కొత్తగా ఏకంగా 283 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
ఇది ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం నమోదైన కొత్త కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 4483 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మరణాల సంఖ్య 223గా ఉంది. కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర దేశంలోనే ముందుంది. అయితే, మొత్తం కేసుల్లో రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 2,724 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
తాజాగా, నమోదైన 283 కేసుల్లో 187 ముంబైలో నమోదైనవే కావడం గమనార్హం. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో పూణె మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని ఆదివారం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments