Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజాత శిశువుకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కరోనా

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:53 IST)
కరోనా వైరస్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. పేద, గొప్ప అనే వ్యత్యాసం అస్సలు లేదు. తనకు దొరికిన వారిని దొరికినట్లు కాటేస్తున్న కోవిడ్-19కు నవజాత శిశువును కూడా సోకింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు డాకర్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లా బాస్నిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఓ మహిళ ప్రసవించింది.
 
ఐతే అప్పటికే ఆమెకు కరోనా ఉండడంతో వైద్యులు.. పుట్టిన శిశువుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఆదివారం నివేదిక రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా ఆ శిశువుతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే నాగౌర్ జిల్లాలో ఇప్పటివరకు 59 మంది కరోనా బారినపడ్డారు. 
 
ఇంకా రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 1,373 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments