Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజాత శిశువుకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కరోనా

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:53 IST)
కరోనా వైరస్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. పేద, గొప్ప అనే వ్యత్యాసం అస్సలు లేదు. తనకు దొరికిన వారిని దొరికినట్లు కాటేస్తున్న కోవిడ్-19కు నవజాత శిశువును కూడా సోకింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు డాకర్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లా బాస్నిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఓ మహిళ ప్రసవించింది.
 
ఐతే అప్పటికే ఆమెకు కరోనా ఉండడంతో వైద్యులు.. పుట్టిన శిశువుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఆదివారం నివేదిక రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా ఆ శిశువుతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే నాగౌర్ జిల్లాలో ఇప్పటివరకు 59 మంది కరోనా బారినపడ్డారు. 
 
ఇంకా రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 1,373 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments