Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట డీహెచ్ఎంపీ ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి కుటుంబంలో ఆరుగురుకి కరోనా వైరస్ బారిపనపపడ్డారు. డీహెచ్ఎంఓతో పాటు.. ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. 
 
డీహెచ్ఎంవో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత బుధవారం ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో డీహెచ్ఎంవో డాక్టర్ కోటాచలంకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఆ తర్వాత ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమార్తెలతో పాటు మరో కుటుంబ సభ్యురాలికి ఈ వైరస్ పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో వారందరికీ కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్‌కు తరలించారు. వీరందరి ఆరోగ్యం బాగానేవుంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒమిక్రాన్ లక్షణాలు లేకపోయినప్పటికీ.. వారి శాంపిల్స్‌ను జినోం టెస్టుకు పంపించినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. అదేసమయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments