Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు

సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 
 
జిల్లాలోని సద్దుల చెరువులో ఈ రెండు మృతదేహాలు కనిపించాయి. చెరువులో వేరువేరు ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక వ్యక్తి మృతదేహాలను గుర్తించారు. వాటిని బయటకు తీసుకొచ్చి ఆనవాలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఈ ఇద్దరు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చేదు అనుభవం.. కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి